ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ, దక్ష నగర్కార్, ఆనంది ప్రధాన పాత్రలుగా నటించిన చిత్రం జాంబి రెడ్డి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్రం వరల్డ్ ప్రీమియర్ గా మూడవసారి కూడా భారీ టీఆర్పీ రేటింగ్ దక్కించుకుంది. మొదటిసారి 9.7 టీఆర్పీ దక్కించుకోగా, మూడవ సారి 8.1 సొంతం చేసుకుంది. తాజాగా మూడోసారి 7.42 టీఆర్పీ సొంతం చేసుకోవడం విశేషం. అయితే మునుపెన్నడూ టచ్ చేయని జోనర్ ను టచ్ చేసి జాంబి రెడ్డి ప్రేక్షకులకు వినోదం పంచడం లో సక్సెస్ అయ్యాడు అని చెప్పాలి.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : “పారిజాత పర్వం” – ఆకట్టుకోని సిల్లీ కామెడీ డ్రామా
- సమీక్ష : టెనెంట్ – స్లోగా సాగే రెగ్యులర్ క్రైమ్ లవ్ డ్రామా!
- మైండ్ బ్లాకింగ్ గా “మిరాయ్” టైటిల్ గ్లింప్స్.. మరోసారి సర్ప్రైజ్ చేయబోతున్న తేజ సజ్జ
- ఇది మీకు తెలుసా? “వర్షం” సినిమాలో త్రిష ప్లేస్ లో ఆ హీరోయిన్ అనుకున్నారట
- ఆకట్టుకుంటున్న శర్వానంద్ “మనమే” టీజర్!
- ప్రియదర్శి – నభా నటేష్ నెక్స్ట్ మూవీ డార్లింగ్!
- “గుంటూరు కారం” కి బుల్లితెర పై రెస్పాన్స్ ఇదే!