రామ్ చరణ్ సాయి కుమార్ తో పోరాడనున్నాడు అదేనండి వెండితెర మీద రామ్ చరణ్ రాబోతున్న చిత్రం “ఎవడు” చిత్రం లో ప్రతినాయిక పాత్రలో సాయి కుమార్ నటిస్తున్నట్టు సమాచారం. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లో సమంత మరియు ఏమి జాక్సన్ ప్రధాన పాత్రల లో నటిస్తున్నారు. 2010 లో వచ్చిన ప్రస్థానం చిత్రం తో మళ్ళి ఒకసారి తన నటనను రుజువు చేసుకునున్న సాయి కుమార్ ఈ చిత్రం లో కూడా నిరూపించుకోవాలని అనుకుంటున్నారు. ఈ చిత్రం లో అల్లు అర్జున్ చిన్న పాత్రలో కనిపించబోతున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 23 నుండి చిత్రీకరణ మొదలు పెట్టుకోనుంది.
సాయి కుమార్ తో పోరాడనున్న రామ్ చరణ్?
సాయి కుమార్ తో పోరాడనున్న రామ్ చరణ్?
Published on Feb 9, 2012 1:06 AM IST
సంబంధిత సమాచారం
- రెండు రోజుల్లో పోటీ.. ఆగనంటున్న నయన్..!
- మరింత ఆలస్యం కానున్న ‘గాడ్ ఆఫ్ వార్’..?
- భాగ్యశ్రీ కి బంపర్ ఆఫర్.. నెక్స్ట్ ఆ హీరోతో ఛాన్స్..?
- సమీక్ష: ‘డిసి’ – మెప్పించే సాలిడ్ మాస్ యాక్షన్ డ్రామా
- సమీక్ష :- కొరియన్ కనకరాజు – యాక్షన్ అండ్ కామెడీతో సాగే హారర్ రైడ్!
- కొరియన్ కనకరాజు వివాదం.. క్లారిటీ ఇచ్చిన వరుణ్ తేజ్..!
- ఈ ఫ్రైడే కొట్టేసిన ఇద్దరు ‘కనకరాజు’లూ..
- సల్మాన్ ఖాన్ -వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్లో జాకీ ష్రాఫ్.. కానీ ఆ రోల్ మాత్రం కాదంట!
- సమీక్ష : కేజేక్యూ (KJQ) – రొటీన్ ప్లే తో సాగే క్రైమ్ డ్రామా
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష :- కొరియన్ కనకరాజు – యాక్షన్ అండ్ కామెడీతో సాగే హారర్ రైడ్!
- సమీక్ష: ‘డిసి’ – మెప్పించే సాలిడ్ మాస్ యాక్షన్ డ్రామా
- ఓటీటీలోకి వచ్చేస్తున్న ఇదయం మురళి.. ఏయే భాషల్లో వస్తుందంటే..?
- ‘అనకాపల్లి’ @ అనకాపల్లి.. వినూత్న పద్ధతిలో రిలీజ్ చేస్తున్న మేకర్స్..!
- లీక్ షాక్: ‘వారణాసి’ నుంచి మళ్ళీ లీక్.. వైరల్ గా మారిన వీడియో!
- వారణాసి: లీక్ తోనే ఫ్యాన్స్ ఖుషీ.. ఇక అప్డేట్ లేకపోయినా పర్లేదా?
- ‘కొరియన్ కనకరాజు’ బాక్సాఫీస్ టార్గెట్ ఎంతంటే?
- రాంగ్ డేట్ ఎంచుకున్న ‘రామాయణ’ మేకర్స్? ‘గాడ్జిల్లా’ ఎఫెక్ట్.. బడ్జెట్ 125 కోట్లే కానీ హైప్ నెక్స్ట్ లెవెల్!


