తెలుగు సినీ పరిశ్రమలో సినిమాల తో పాటుగా వెబ్ సిరీస్ లు సైతం ప్రాచుర్యం పొందుతున్నాయి. అయితే ఈ మేరకు రెజీనా ప్రధాన పాత్రలో వెబ్ సిరీస్ రూపొందించేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా గీతా ఆర్ట్స్ కార్యాలయం లో ఒక ప్రెస్ మీట్ జరిగింది. అయితే ఆహా వీడియో మరియు ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై ఒక వెబ్ సిరీస్ ను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వెబ్ సిరీస్ లో రెజీనా, నివేదిత సతీష్ లు కీలకం కానున్నారు. ఈ వెబ్ సిరీస్ కు పల్లవి గంగిరెడ్డి దర్శకత్వం వహించనున్నారు. అయితే ఇందుకు సంబంధించిన మరిన్ని విషయాలు ఇంకా తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- టాక్.. “ఇండియన్” కోసం “గేమ్ చేంజర్”?
- “విశ్వంభర” కోసం ఇన్ని గ్రాండ్ సెట్టింగ్స్..
- ‘వార్ 2’ కోసం భారీ యాక్షన్ సెట్
- అందుకు థమన్ కి థాంక్స్ తెలిపిన గోపిచంద్ మలినేని!
- మురుగదాస్ పై అమీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- ఆకట్టుకుంటున్న తమన్నా “బాక్” ట్రైలర్!
- విజయ్ ని ట్రోల్ చేసినా.. తన స్టార్ పవర్ ని మెచ్చుకోవాల్సిందే