కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మూత పడిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే మళ్ళీ మెల్లగా థియేటర్లు తెరుచుకుంటున్నాయి. అయితే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకునేందుకు సిద్దం అయ్యాయి.తాజాగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం థియేటర్లను తెరుచుకోవడం కి అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే రేపటి నుండి కర్ణాటక రాష్ట్రం లో 50 శాతం సిట్టింగ్ కెపాసిటీ తో తెరుచుకొనున్నాయి. అయితే థియేటర్లు మూత పడటం తో ఓటిటి లకు డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇటు థియేటర్ల రీ ఓపెన్ తో ప్రేక్షకులు మళ్ళీ సినిమాల కోసం థియేటర్ల వైపుకు వెళ్ళే అవకాశం ఉంది.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- మే 3న ఆహా లోకి క్రైమ్ థ్రిల్లర్ ‘అసురగురు’
- ఎక్స్ క్లూజివ్ : ఈ బయోపిక్ కి వినూత్న పాత్రలో నివేత థామస్
- “లవ్ టుడే” హీరో నెక్స్ట్ మూవీ అనౌన్స్ మెంట్ వీడియో రిలీజ్!
- “ప్రసన్న వదనం” యూనిక్ కాన్సెప్ట్ తో రియల్ కమర్షియల్ సినిమా – హీరో సుహాస్
- “దూత 2” లో “పొలిమేర” నటికి ఛాన్స్!?
- ఇంట్రెస్టింగ్ గా “కుబేర” నుండి నాగార్జున ఫస్ట్ లుక్!
- గ్లోబల్ గా “పుష్ప పుష్ప” రూల్ సెన్సేషన్