కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మూత పడిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే మళ్ళీ మెల్లగా థియేటర్లు తెరుచుకుంటున్నాయి. అయితే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకునేందుకు సిద్దం అయ్యాయి.తాజాగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం థియేటర్లను తెరుచుకోవడం కి అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే రేపటి నుండి కర్ణాటక రాష్ట్రం లో 50 శాతం సిట్టింగ్ కెపాసిటీ తో తెరుచుకొనున్నాయి. అయితే థియేటర్లు మూత పడటం తో ఓటిటి లకు డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇటు థియేటర్ల రీ ఓపెన్ తో ప్రేక్షకులు మళ్ళీ సినిమాల కోసం థియేటర్ల వైపుకు వెళ్ళే అవకాశం ఉంది.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : “పారిజాత పర్వం” – ఆకట్టుకోని సిల్లీ కామెడీ డ్రామా
- సమీక్ష : టెనెంట్ – స్లోగా సాగే రెగ్యులర్ క్రైమ్ లవ్ డ్రామా!
- మైండ్ బ్లాకింగ్ గా “మిరాయ్” టైటిల్ గ్లింప్స్.. మరోసారి సర్ప్రైజ్ చేయబోతున్న తేజ సజ్జ
- ఇది మీకు తెలుసా? “వర్షం” సినిమాలో త్రిష ప్లేస్ లో ఆ హీరోయిన్ అనుకున్నారట
- ఆకట్టుకుంటున్న శర్వానంద్ “మనమే” టీజర్!
- ప్రియదర్శి – నభా నటేష్ నెక్స్ట్ మూవీ డార్లింగ్!
- “గుంటూరు కారం” కి బుల్లితెర పై రెస్పాన్స్ ఇదే!