యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రం ‘దమ్ము’ షూటింగ్ వేగంగా పూర్తి చేసుకుంటుంది. ఇటీవలే గచ్చిబౌలి లోని అల్యుమీనియం ఫాక్టరీలో కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. బోయపాటి శీను మరియు ఎన్టీఆర్ ఈ చిత్ర విజయం సాధించేలా తెరకెక్కిస్తున్నారు. దమ్ము చిత్రాన్ని అలెగ్జాండర్ వల్లభ నిర్మిస్తుండగా త్రిషా మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా మరియు కార్తీక రెండవ హీరోయిన్ గా నటిస్తున్నారు. పవర్ఫుల్ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ పోలిస్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. దమ్ము చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
అల్యుమీనియం ఫాక్టరీలో ఫైట్స్ చేస్తున్న ఎన్టీఆర్
అల్యుమీనియం ఫాక్టరీలో ఫైట్స్ చేస్తున్న ఎన్టీఆర్
Published on Dec 19, 2011 3:12 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- లేటెస్ట్.. “వీరమల్లు” అవైటెడ్ టీజర్ కి తేదీ, సమయం ఖరారు
- “ఆ ఒక్కటీ అడక్కు” కంటెంట్ అందరికీ కనెక్ట్ వుంది – స్టార్ రైటర్ అబ్బూరి రవి
- “సలార్ 2” మిగతా షూట్ కి ఆల్ సెట్!?
- టాక్.. “ఇండియన్ 2” ఆడియో లాంచ్ డేట్ ఖరారు?
- భారీ ధరకు “డబుల్ ఇస్మార్ట్” డిజిటల్ రైట్స్!?
- విషాదం : దర్శకుడు త్రినాథరావు నక్కిన కు పితృ వియోగం
- సర్ప్రైజ్ ప్లాన్ చేసిన ప్రభాస్ “కల్కి” టీమ్!