మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘ఎవడు’ సినిమా ఆడియో విడుదలను జూలై 1కి వాయిదా వేయడం జరిగింది. షెడ్యూల్ ప్రకారం ఈ సినిమాని జూలై 30 ఆదివారం రోజున విడుదల చేయాలి. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా జూలై 1 సోమవారం రోజున విడుదల చేయనున్నారు. ఈ ఫంక్షన్ ని మెగా ఫ్యామిలీ హాజరు కానున్నారని సమాచారం. ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన శృతి హసన్, అమీ జాక్సన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాని జూలై చివరి వారంలో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా థ్రిల్లర్ గా తెరకెక్కనుందని సమాచారం. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ లు ఈ సినిమాలో అతిధి పాత్రలో కనిపించనున్నారు.
వాయిదాపడ్డ ‘ఎవడు’ ఆడియో
వాయిదాపడ్డ ‘ఎవడు’ ఆడియో
Published on Jun 28, 2013 12:50 PM IST
సంబంధిత సమాచారం
- లేటెస్ట్.. ‘పెద్ది’ నెక్స్ట్ సాంగ్ కి డేట్, వేదిక ఫిక్స్.. గ్రాండ్ ఈవెంట్ తో స్పెషల్ సాంగ్
- ఏడుగురు మహిళల ఎమోషనల్ జర్నీ.. ‘హ్యాపీ జర్నీ’ ఫస్ట్ లుక్ విడుదల!
- ‘పెద్ది’ ట్రైలర్ టేకోవర్.. ప్రోమో కట్ అదిరిందిగా!
- వందల కోట్లు రేట్లు వల్ల కానీ తగ్గిన ఇందువల్ల కాదు – ట్రెండ్ తో మొదలైన సంక్షోభంపై బన్నీ వాస్
- విజయ్, ఉదయనిధి స్టాలిన్ లపై నెటిజన్స్ ఫైర్!
- యూఎస్ మార్కెట్ లో సాలిడ్ మార్క్ అందుకున్న ‘పెద్ది’
- మొత్తానికి ఫ్రీ ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న ‘అవతార్ 3’.. ఎప్పుడు ఎందులో అంటే!
- ఎన్టీఆర్-నీల్ గ్లింప్స్.. ర్యాంపేజ్ ఎంతసేపు అంటే..?
- కార్తీ సినిమా కోసం మరో డైరెక్టర్.. అయితే..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘దేవర’లో సగం డ్యూటీ కూడా ‘పెద్ది’కి లేదుగా!
- దృశ్యం-3 : తెలుగులోనూ మోహన్ లాల్ సస్పెన్స్ థ్రిల్లర్.. మరి వెంకటేష్..?
- నార్త్లో పెద్ది ప్రభంజనం.. ముంబై వేదికగా ట్రైలర్ లాంచ్తో విధ్వంసం..!
- మొత్తం మార్చేసిన విజయ్.. ‘జన నాయగన్’కి మళ్ళీ భారీ ఓటిటి ఆఫర్స్!?
- రవితేజ ‘ఇరుముడి’పై లేటెస్ట్ రిపోర్ట్!
- టాలీవుడ్లో సింగిల్ స్క్రీన్ల మనుగడ ప్రశ్నార్థకం: పర్సంటేజీ సిస్టమ్ అమలు చేయాలంటూ తెలంగాణ ఎగ్జిబిటర్ల విజ్ఞప్తి
- పెద్ది కథకు ప్రాణం పోయనున్న అప్పల సూరి..?
- అఫీషియల్: ‘పెద్ది’ ట్రైలర్ బ్లాస్ట్ తర్వాత నెక్స్ట్ ట్రీట్ ఇదే!


