
ప్రిన్స్ మహేష్ బాబు రేంజ్ ని అమాంతం ఒకే సారి పెంచేసిన సినిమా అతడు. అప్పటి వరకు మూసగా వస్తున్న యాక్షన్ సినిమాలతో బోర్ కొట్టిన తెలుగు ప్రేక్షకులకి విందు భోజనం లాంటి ప్రేక్షలకు అందించారు దర్శకుడు త్రివిక్రమ్. ఈ చిత్ర మొదటి ఆరు సంవత్సరాలకు గాను సాటిలైట్ హక్కులను మా టీవీ వారు దక్కించుకున్నారు. ఆ గడువు ఈ నెలాఖరుతో పూర్తయింది. ఆ హక్కులను మళ్లీ వచ్చే ఆరు సంవత్సరాలకు గాను పొడిగించుకోవడానికి దాదాపుగా మూడున్నర కోట్ల రూపాయలు చెల్లించినట్లు సమాచారం. ఈ సినిమాకి ఇప్పటికీ ప్రజాదరణ తగ్గలేదు అని చెప్పడానికి ఇదే నిదర్శనం. అతడు సినిమాలో మహేష్ సరసన త్రిషా నటించగా త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. జయభేరి ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మురళి మోహన్ నిర్మించారు.
అతడు సాటిలైట్ హక్కులను పొడిగించుకున్న ‘మా’
అతడు సాటిలైట్ హక్కులను పొడిగించుకున్న ‘మా’
Published on Dec 27, 2011 12:00 PM IST
సంబంధిత సమాచారం
- హాట్ టాపిక్గా కీర్తి సురేష్ రెమ్యునరేషన్.. ఎంతో..?
- దిల్ రాజు మూవీ కోసం సల్మాన్ ఖాన్ షాకింగ్ నిర్ణయం..!
- ‘ఎల్లమ్మ’ నుండి సాలిడ్ అప్డేట్.. ఎప్పుడంటే..?
- బ్రేకప్ వార్తల పై అనుపమ రియాక్షన్..!
- ఆగస్టు మొదలు.. జడల్ జమానా షురూ అంటూ పంచ్ కొట్టిన నాని..!
- టాలీవుడ్ కి కలిసొచ్చిన జూలై.. రెండు బ్లాక్ బస్టర్స్..!
- హాలీవుడ్ యాక్షన్ స్టార్తో నాన్న దళపతి విజయ్ కాంబినేషన్.. డైరెక్టర్ జేసన్ సంజయ్ డ్రీమ్ ప్రాజెక్ట్!
- ‘శ్రీనివాస మంగాపురం’ రెస్పాన్స్ పై ఘట్టమనేని కొత్త హీరో అందరికీ స్పెషల్ థాంక్స్!
- Ramayana: ఇల్లు తాకట్టు పెట్టే స్థాయి నుంచి ₹4,000 కోట్ల ‘రామాయణం’ వరకు.. నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రయాణం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- రివ్యూ: ‘స్పైడర్-మ్యాన్’ బ్రాండ్ న్యూ డే – హై-వోల్టేజ్ యాక్షన్… కానీ డ్రామాలోనే!
- సమీక్ష: శ్రీనివాస మంగాపురం – కొంతమేర మెప్పించే యాక్షన్, లవ్ డ్రామా
- ‘ఒడిస్సీ’పై కమల్ హాసన్ ఫిదా.. ఏమన్నాడంటే..?
- ఇండియాలో రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్ తో ‘స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే’
- సమీక్ష : న్యూటన్స్ థర్డ్లా – స్లోగా సాగే రొటీన్ క్రైమ్ డ్రామా !
- టాక్ వీక్ అయినా పీక్ బుకింగ్స్ తో స్పైడర్ మ్యాన్ ర్యాంపేజ్!
- OTT Releases This Week: ‘దీవానా’ నుండి ‘గట్ట కుస్తీ 2’ వరకు..ఈ వారం ఓటీటీలో అలరించే సరికొత్త చిత్రాలు, వెబ్ సిరీస్లు ఇవే!
- ఓటీటీ సమీక్ష : సెకండ్ మ్యారేజ్ – ఈటీవీ విన్లో తెలుగు వెబ్ సిరీస్..!

