ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, సరికొత్త వెబ్ సిరీస్లు, షోలను తెలుగు ప్రేక్షకులకు “ఆహా” ఫుల్ ఎంటర్టైన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే హీరోయిన్లు పాయల్ రాజ్పుత్, ఈషా రెబ్బ, పూర్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం “3రోజెస్”. మ్యాగీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఎస్కేఎన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
అయితే ఈ రొమాంటిక్ అండ్ ఫన్ ఎంటర్టైనర్ను ‘ఆహా’ నవంబర్ 12 నుంచి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా టీజర్ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్న ఈ టీజర్ సినిమాపై మరింత ఆసక్తిని రేపుతుంది.
టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి