వైరల్ : ఒకే ఫ్రేమ్ ఇండియన్ సినిమా 80ల దిగ్గజ తారలు.!

వైరల్ : ఒకే ఫ్రేమ్ ఇండియన్ సినిమా 80ల దిగ్గజ తారలు.!

Published on Nov 13, 2022 2:00 PM IST

కొన్ని రీ యూనియన్స్ అనేవి చాలా స్పెషల్ గా ఉంటాయని చెప్పాలి. మరి ఈ రీ యూనియన్స్ లో అయితే మన సినిమాల తారలు కలవడం అనేది చాలా చాలా అరుదుగా జరుగుతుంది కాబట్టి ఈ స్టార్స్ కలయిక మరింత స్పెషల్ గా ఉంటుంది. ఇక ఇండియన్ సినిమా దగ్గర దిగ్గజాలతో ఒక ఫ్రేమ్ ఇప్పుడు అలాగే వైరల్ అవుతుంది.

ఇండియన్ సినిమా దగ్గర టాలీవుడ్ బాలీవుడ్ అలాగే కోలీవుడ్ సినిమా నుంచి ఉన్న ఎందరో లెజెండరీ నటీ నటులు ఇప్పుడు ముంబై లో 11వ రీ యూనియన్ లో 40కి మంది తారలు కలవడం జరిగింది మరి వీరిలో మెగాస్టార్ చిరంజీవి, అనుపమ్ ఖేర్, వెంకీ మామ, అర్జున్ సార్జా, అర్జున్ కపూర్, జాకీ ష్రాఫ్, శరత్ కుమార్, రమ్యకృష్ణ, రాధా, ఊర్మిళ, రాజ్ కుమార్ ఇలా ఎంతో మంది 80వ దశకంలో స్టార్ నటీనటులు కలిశారు. దీనితో ఈ స్పెషల్ పిక్స్ సోషల్ మీడియాలో మరియు సినీ వర్గాల్లో మంచి వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు