డాలస్, టెక్సాస్ మే 23, 2019 : అమెరికా పర్యటన లో ఉన్న సుప్రసిద్ధ దర్శక నిర్మాత వై వి ఎస్ చౌదరి, ప్రముఖ సినీ గేయ రచయితలు రామజోగయ్య శాస్త్రి, భాస్కర భట్ల, సిరా శ్రీ మరియు కరాటే మార్షల్ ఆర్ట్స్ లో భారతదేశం నుండి అమెరికాలో జరిగిన అంతర్జాతీయ పోటీలలో పాల్గొని బంగారు పతకాన్ని కైవసం చేసుకున్న చేరుపల్లి వివేక్ తేజలు అమెరికా దేశంలో అతి పెద్దదైన డల్లాస్ లో నెలకొని ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని సందర్శించి పుష్పగుచ్చాలు ఉంచి ఘన నివాళి అర్పించారు. 18 ఎకరాల సువిశాల విస్తీర్ణం కలిగిన సుందరమైన పార్కులో ఈ గాంధీ మెమోరియల్ ను ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర వహించిన ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూర కృషిని విచ్చేసిన సినీ ప్రముఖులు అభినందించారు. ఎన్నో కార్యక్రమాలతో తీరిక లేకున్నా ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించి గాంధీ స్మారకస్థలిని సందర్శించిన వీరందరికీ చైర్మన్ డా. ప్రసాద్ తోటకూర మహాత్మా గాంధీ మెమోరియల్ బోర్డు సభ్యులు తరపున కృతజ్ఞతలు తెలియజేశారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- “చిట్టి బాబు” రోల్ కి ఇన్ని డిఫెరెంట్ గెటప్స్ ట్రై చేసిన చరణ్!
- సమీక్ష : “ది గోట్ లైఫ్ (ఆడుజీవితం)” – కొన్ని చోట్ల ఆకట్టుకునే సర్వైవల్ డ్రామా!
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన రీసెంట్ హిట్ “ట్రూ లవర్”
- బజ్ : భారీ ధరకు అమ్ముడైన ‘కల్కి 2898 ఏడి’ హిందీ డిజిటల్ రైట్స్ ?
- లండన్ లో విలాసవంతమైన ఇల్లును కొనుగోలు చేసిన ప్రభాస్?
- “టిల్లు స్క్వేర్” లో కీలక హైలైట్స్..
- స్పెషల్ : హ్యాపీ బర్త్ డే టూ గ్లోబల్ స్టార్ ‘రామ్ చరణ్’