కొత్త డైరక్టర్ తో గోపిచంద్ ?

కొత్త డైరక్టర్ తో గోపిచంద్ ?

Published on Nov 30, 2018 8:28 AM IST


‘పంతం’ తరువాత కొంచెం గ్యాప్ తీసుకున్న మాచో హీరో గోపిచంద్ ప్రస్తుతం తన కొత్త చిత్రానికి రెడీ అవుతున్నాడని సమాచారం. నూతన దర్శకుడు తిరు సుబ్రహ్మణ్యం చెప్పిన స్టోరీ కి గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

యాక్షన్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కనున్న ఈచిత్రాన్ని అనిల్ సుంకర నిర్మించనున్నారు. వచ్చే నెలలో ఈచిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. తర్వలోనే ఈ సినిమా ఫై అధికారిక ప్రకటన వెలుబడే అవకాశాలు వున్నాయి. ఇక ఇటీవల వరుస పరాజయాలతో కొనసాగుతున్న గోపీచంద్ కి ఈ చిత్ర విజయం కీలకం కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు