ఇప్పుడు పరిస్థితులు మారాయి అంటున్న లక్ష్మి ప్రసన్న

ఇప్పుడు పరిస్థితులు మారాయి అంటున్న లక్ష్మి ప్రసన్న

Published on Dec 4, 2011 1:00 PM IST

అక్కినేని నాగేశ్వర్ రావు గారి మనువరాలు సుప్రియని మరియు కృష్ణ గారి కూతురు మజులని హీరోయిన్ గా అంగీకరించలేకపోయారని, ఇప్పుడు పరిస్థుతులు మారాయి అని ఇటీవల ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మంచు లక్ష్మి ప్రసన్న అన్నారు. ప్రస్తుతం లక్ష్మి ప్రసన్న రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసే ‘డిపార్ట్మెంట్’ మరియు తాను
నిర్మాతగా తీస్తున్న ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ చిత్రాలలో నటిస్తుంది. టీవీ షో యాంకర్ గా మరియు నిర్మాతగా కూడా తాను ఉన్నత శిఖరాలకు చేరుకున్నాను అని చెప్పారు. తనను టీవీ మరియు సినిమా రెండిట్లో ఆదరిస్తున్నందుకు తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు