అక్కినేని నాగేశ్వర్ రావు గారి మనువరాలు సుప్రియని మరియు కృష్ణ గారి కూతురు మజులని హీరోయిన్ గా అంగీకరించలేకపోయారని, ఇప్పుడు పరిస్థుతులు మారాయి అని ఇటీవల ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మంచు లక్ష్మి ప్రసన్న అన్నారు. ప్రస్తుతం లక్ష్మి ప్రసన్న రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసే ‘డిపార్ట్మెంట్’ మరియు తాను
నిర్మాతగా తీస్తున్న ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ చిత్రాలలో నటిస్తుంది. టీవీ షో యాంకర్ గా మరియు నిర్మాతగా కూడా తాను ఉన్నత శిఖరాలకు చేరుకున్నాను అని చెప్పారు. తనను టీవీ మరియు సినిమా రెండిట్లో ఆదరిస్తున్నందుకు తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇప్పుడు పరిస్థితులు మారాయి అంటున్న లక్ష్మి ప్రసన్న
ఇప్పుడు పరిస్థితులు మారాయి అంటున్న లక్ష్మి ప్రసన్న
Published on Dec 4, 2011 1:00 PM IST
సంబంధిత సమాచారం
- ఆగస్టు మొదలు.. జడల్ జమానా షురూ అంటూ పంచ్ కొట్టిన నాని..!
- టాలీవుడ్ కి కలిసొచ్చిన జూలై.. రెండు బ్లాక్ బస్టర్స్..!
- హాలీవుడ్ యాక్షన్ స్టార్తో నాన్న దళపతి విజయ్ కాంబినేషన్.. డైరెక్టర్ జేసన్ సంజయ్ డ్రీమ్ ప్రాజెక్ట్!
- ‘శ్రీనివాస మంగాపురం’ రెస్పాన్స్ పై ఘట్టమనేని కొత్త హీరో అందరికీ స్పెషల్ థాంక్స్!
- Ramayana: ఇల్లు తాకట్టు పెట్టే స్థాయి నుంచి ₹4,000 కోట్ల ‘రామాయణం’ వరకు.. నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రయాణం
- ట్రైలర్ టాక్: సాలిడ్ ఫన్, యాక్షన్ తో ప్రామిసింగ్ గా ‘కొరియన్ కనకరాజు’
- ఓటీటీ సమీక్ష : అబ్జెక్షన్ మై లార్డ్ – జీ5లో తెలుగు వెబ్ సిరీస్
- భారీ మార్క్ అందుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ వసూళ్లు!
- Lenin OTT: ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న అయ్యగారి 100 కోట్ల బ్లాక్ బస్టర్.. ఎప్పుడు, ఎందులో అంటే!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- రివ్యూ: ‘స్పైడర్-మ్యాన్’ బ్రాండ్ న్యూ డే – హై-వోల్టేజ్ యాక్షన్… కానీ డ్రామాలోనే!
- సమీక్ష: శ్రీనివాస మంగాపురం – కొంతమేర మెప్పించే యాక్షన్, లవ్ డ్రామా
- ఇండియాలో రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్ తో ‘స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే’
- సమీక్ష : న్యూటన్స్ థర్డ్లా – స్లోగా సాగే రొటీన్ క్రైమ్ డ్రామా !
- ఓటీటీ సమీక్ష : సెకండ్ మ్యారేజ్ – ఈటీవీ విన్లో తెలుగు వెబ్ సిరీస్..!
- ‘ఒడిస్సీ’పై కమల్ హాసన్ ఫిదా.. ఏమన్నాడంటే..?
- రామాయణ ట్రైలర్ : సాయి పల్లవి కంటే ఆమెకే ఎక్కువ మార్కులా..?
- ఓటీటీలోకి వచ్చేసిన ఎమోషనల్ లవ్ డ్రామా.. ఎందులో అంటే


