ఐ.సి.యు లో చేరిన పాయల్ ఘోష్

ఐ.సి.యు లో చేరిన పాయల్ ఘోష్

Published on Jan 15, 2012 12:16 PM IST

పాయల్ ఘోష్, చివరగా ఊసరవెల్లి లో కనిపించిన ఈ తార ఐ.సి.యు లో చేరింది ఒక ప్రముఖ పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం ఈ భామ పంటి నొప్పి కోసం పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ఉత్త కడుపులో వేసుకుంది అలానే జిమ్ కి వెళ్ళింది అక్కడ సృహ తప్పిపోయింది దాదాపు చచ్చిపోయే పరిస్థితికి చేరుకుంది వెంటనే ఆసుపత్రి లో చేర్చారు ప్రస్తుతం తను కోలుకుంటుంది. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం లో వచ్చిన “ప్రయాణం” చిత్రం ఈ భామ కి మొదటి చిత్రం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు