రవితేజ-తాప్సీ జంటగా నటిస్తున్న చిత్రం తరువాత షెడ్యుల్ కోసం బదామి వెళ్లనుంది. శౌర్యం చిత్రానికి దర్శకత్వం వహించిన శివ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు. శ్రీ వెంకటేశ్వరా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మిస్తున్నారు. నవంబరు నుండి హైదరాబాద్, చెన్నై, మహాబలిపురం లలో షూటింగ్ జరుపుకంది. ప్రస్తుతం రవితేజ గుణశేఖర్ డైరెక్షన్లో ‘నిప్పు’ చిత్రంలో తాప్సీ డేవిడ్ ధావన్ డైరెక్షన్లో వస్తున్న ‘చస్మే బద్ధూర్’ చిత్రంలో నటిస్తున్నారు. గతంలో రవితేజ-తాప్సీ కలిసి వీర చిత్రంలో నటించారు. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేసే అవకాశాలున్నాయి.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- అఫీషియల్ : ఈ తేదీన ఓటిటిలో “ఫ్యామిలీ స్టార్” వచ్చేస్తున్నాడు..
- లేటెస్ట్ : సినిమాల పై పుష్ప నటుడి ఆసక్తికర వ్యాఖ్యలు
- సన్నీ డియోల్ – గోపీచంద్ మలినేని మూవీ లేటెస్ట్ అప్ డేట్
- విజయ్ దేవరకొండ – ప్రశాంత్ నీల్ కాంబో మూవీ పై క్లారిటీ ఇదే
- ‘పుష్ప – 2’ : పవర్ఫుల్ గా ఫస్ట్ సాంగ్ ప్రోమో
- “గేమ్ చేంజర్” ప్లాన్ లోనే “దేవర” ట్రీట్ కూడా?
- కృష్ణ గారి పై పవన్ వ్యాఖ్యలు బాధించాయి – సీనియర్ నరేష్