ఫోటో మూమెంట్ : రామ్ చరణ్ దంపతులతో శృతి హాసన్.

ఫోటో మూమెంట్ : రామ్ చరణ్ దంపతులతో శృతి హాసన్.

Published on Feb 2, 2015 8:48 PM IST

Ram-charan-sruthi
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ‘ఎవడు’ సినిమాలో నటించింది శృతి హాసన్. కమల్, చిరుల మధ్య మంచి సంబంధాలు ఉండడం, వీరిద్దరూ చెన్నైలో పెరగడం వలన చరణ్, శృతిల మధ్య క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది. శనివారం ఓ సినిమా షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ లో ఉన్న శృతి.. అది పూర్తవగానే రామ్ చరణ్ ఇంటికి వెళ్ళింది. సరదాగా కాసేపు వారితో గడిపిన తర్వాత.. ‘నేను ఎవరిని కలిశానో చూడండి. లవ్లీయెస్ట్ కపుల్ ఎవర్.. ‘ అంటూ సోషల్ మీడియాలో అభిమానుల కోసం పోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటో మీరు కూడా చూసి ఆనందించండి.

తాజా వార్తలు