
సందీప్ కిషన్ త్వరలో యాక్షన్ ప్యాక్డ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ చిత్రంలో కనిపించనున్నారు ఈ చిత్రానికి నూతన దర్శకుడు ఆన్ బోస్ దర్శకత్వం వహించనున్నారు. చిత్ర వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి “డికేబోస్” అనే పేరుని పరిశీలిస్తున్నారు. నిషా అగర్వాల్ కథానాయికగా నటించనుంది. ఈ చిత్రంలో సందీప్ కిషన్ యువ పోలిస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు ఈ చిత్రం గురించి అయన కాస్త ఆసక్తిగానే ఉన్నారు. రాండమ్ థాట్స్ బ్యానర్ మీద ఆనంద్ రంగా మరియు శేషు రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే చాలా వరకు చిత్రీకరణ పూర్తి చేసుకుంది. తర్వాతి షెడ్యూల్ లో మిగిలిన టాకీ మరియు కొన్ని పాటలను చిత్రీకరణ జరుపుకోనుంది. అచ్చు ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం గురించిన మరిన్ని విశేషాలు త్వరలో వెల్లడిస్తారు.
డీకే బోస్ గా రానున్న సందీప్ కిషన్?
డీకే బోస్ గా రానున్న సందీప్ కిషన్?
Published on Feb 3, 2013 12:05 AM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష: ఇరుముడి – మంచి ఎమోషన్స్ తో సాగే ఫీల్ గుడ్ సినిమా
- ‘స్పిరిట్’పై ఆ వార్తతో ఫ్యాన్స్ ఆందోళన.. అవసరం లేదంటున్న సందీప్ రెడ్డి..!
- ‘విశ్వంభర’ ట్రీట్ లేనట్టేనా.. వైరల్ అవుతున్న వశిష్ఠ కామెంట్స్..!
- మెగా158 ట్రీట్కు టైమ్ ఫిక్స్.. మెగా సెలబ్రేషన్స్కు సిద్ధమవుతున్న ఫ్యాన్స్..!
- సమీక్ష: ‘అమీర్ లోగ్’ – కొన్ని చోట్ల మెప్పించే యూత్ ఎంటర్టైనర్
- ఓటీటీ పార్ట్నర్ ని లాక్ చేసుకున్న “ఇరుముడి”
- ‘జైలర్ 2’ ఫస్ట్ సింగిల్ సాంగ్ రిలీజ్.. స్టెప్పులతో ఊపేసిన పూర్ణ..!
- సమీక్ష : ది రెడ్ బ్యాగ్ : కొంతవరకే వర్కవుట్ అయ్యే యాక్షన్ థ్రిల్లర్
- ఇరుముడి’ రెస్పాన్స్ పై నాని పోస్ట్.. ఇది నిజమైన సెలబ్రేషన్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ఇరుముడి – మంచి ఎమోషన్స్ తో సాగే ఫీల్ గుడ్ సినిమా
- ‘స్పిరిట్’లో కొరియన్ బాలయ్య.. అక్కడ మిస్ లీడ్ చేసారా?
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన అజయ్ భూపతి లవ్ స్టోరీ “శ్రీనివాస మంగాపురం”
- తమిళ స్టార్ డైరెక్టర్తో వరుణ్ తేజ్ నెక్స్ట్ మూవీ.. ఏ జోనర్లో అంటే..?
- టాలీవుడ్ పై మరోసారి బాలీవుడ్ స్టార్ దర్శకుడు అక్కసు.. ఎందుకిలా అయ్యాడు!
- జపాన్లో ‘మిరాయ్’ సెన్సేషన్.. రిలీజ్కు ముందే సాలిడ్ వసూళ్లు..!
- రవితేజ కెరీర్లో బెస్ట్ ఓపెనింగ్స్ దిశగా ‘ఇరుముడి’!
- సమీక్ష: ‘అమీర్ లోగ్’ – కొన్ని చోట్ల మెప్పించే యూత్ ఎంటర్టైనర్

