జూన్ నుంచి గోపీచంద్ కొత్త మూవీ

జూన్ నుంచి గోపీచంద్ కొత్త మూవీ

Published on Apr 23, 2014 11:44 AM IST

gopichand
మాచో హీరో గోపీచంద్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ మీద ఉన్నాడు అందుకే వరుసగా ఒక్కో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు. ఇటీవలే రైటర్ అయిన రాధాకృష్ణకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా జూన్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. గతంలో ‘మిర్చి’ సినిమాని అందించిన యువి క్రియేషన్స్ బ్యానర్ వారు ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ ని నిర్మించనున్నారు.

అలాగే ఈ స్టొరీ గోపీచంద్ కి పర్ఫెక్ట్ గా సరిపోతుందని అంటున్నారు. ఇంకా ఈ సినిమాకి సంబందించిన హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ తదితర వివరాలు తెలియాల్సి ఉంది. ఆ వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు. ఇది కాకుండా గోపీచంద్ మరో 2 సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సెట్స్ పైకి తీసుకెళ్ళాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు