
అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం “గౌరవం” చిత్ర రెండవ షెడ్యూల్ మరో రెండు రోజుల్లో ముగియనుంది.ఈ ద్విభాషా చిత్రానికి రాధామోహన్ దర్శకత్వం వహిస్తుండగా డ్యూయట్ మూవీస్ బ్యానర్ మీద ప్రకాష్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అల్లు శిరీష్ ,యామి గౌతం, సాయి చరణ్, నాజర్ మరియు ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్ర చిత్రీకరణ రెండు నెలల క్రితం మైసూరులో మొదలయ్యింది, రెండవ షెడ్యూల్ ఈ మధ్యనే రాజమండ్రిలో జరుగుతుంది. చాలా వరకు టాకీ భాగం పూర్తయ్యింది మరో రెండు చిన్న షెడ్యూల్లలో చిత్రం పూర్తి కానుంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో కులానికి విలువనిచ్చి ప్రతిభను వెనక్కి నెట్టేస్తున్నారు అనే అంశాన్ని చర్చించనున్నట్టు తెలుస్తుంది. గతంలో ప్రకాష్ రాజ్ నుండి వచ్చిన “ఆకాశమంత” మరియు “ధోని” చిత్రాలను ఆదరించారు ఈ చిత్రం మీద ఆ చిత్రాల ప్రభావం తప్పకుండా ఉంటుంది.
మరో రెండు రోజుల్లో గౌరవం రెండవ షెడ్యూల్ పూర్తి
మరో రెండు రోజుల్లో గౌరవం రెండవ షెడ్యూల్ పూర్తి
Published on Sep 5, 2012 1:08 AM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష : విశ్వనాథ్ అండ్ సన్స్ – మెప్పించే ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా!
- సమీక్ష : మకుటం – బోరింగ్ యాక్షన్ డ్రామా !
- సమీక్ష: ‘అగధ’ – కొన్ని చోట్ల ఓకే అనిపించే థ్రిల్లర్ డ్రామా
- మెగాస్టార్తో బుచ్చిబాబు మూవీ.. అయ్యే పనేనా..?
- విశాల్కు మరో షాక్.. ‘మకుటం’తో మరో ఎదురుదెబ్బ..!
- వెంకీ కోసం అనిల్ రావిపూడి ప్లానింగ్ అదిరిందిగా..!
- మారుతి రాక కోసం టాలీవుడ్ ఎదురుచూపులు..?
- ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ ని ఎగ్జైట్ చేసిన రోల్ ఇదేనా? 7 ఏళ్ళు పట్టింది మార్చడానికి!
- సమీక్ష: పాంచాలి పంచ భర్తృక – కొంతవరకే వర్కవుట్ అయ్యే కామెడీ క్రైమ్ డ్రామా
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : విశ్వనాథ్ అండ్ సన్స్ – మెప్పించే ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా!
- సమీక్ష: ‘అగధ’ – కొన్ని చోట్ల ఓకే అనిపించే థ్రిల్లర్ డ్రామా
- సమీక్ష : మకుటం – బోరింగ్ యాక్షన్ డ్రామా !
- మాస్ ప్రోమోతో తలైవర్ ‘ధర్మన్’పై సింపుల్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్!
- ‘ఇరుముడి’పై రవితేజ ఎమోషనల్ వర్డ్స్..!
- ‘రాకా’తో అట్లీ ప్లాన్ చేసేది ఇదేనా..?
- ‘ది ప్యారడైజ్’ ఆ సీనియర్ యాక్టర్కు కలిసి వస్తుందా..?
- బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్: సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ నుంచి ఎం.ఎస్. రాజు ‘అగధ’ వరకు..7 చిత్రాలు విడుదల!

