శర్వానంద్, నిత్య మీనన్ జంటగా నటిస్తున్న ‘ఏమిటో ఈ మాయ’ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవి కిషోర్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్, గోవా, కాళహస్తి, చెన్నై తదితర ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం హీరో హీరోయిన్ లపై టాకీ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే 2 పాటల చిత్రీకరణ కూడా పూర్తయింది. నువ్వా నేనా, సొంత నిర్మాణ సంస్థ నిర్మించిన కో అంటే కోటి కూడా పరాజయం కావడంతో శర్వానంద్ కి ఈ సమయంలో హిట్ చాలా అవసరం. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి చేరన్ దర్శకుడు.
ఏప్రిల్ నెలాఖరుకి ఏమిటో ఈ మాయ!
ఏప్రిల్ నెలాఖరుకి ఏమిటో ఈ మాయ!
Published on Feb 16, 2013 5:50 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : రత్నం – సిల్లీ యాక్షన్ ఎంటర్ టైనర్!
- బ్రేకింగ్ : “కల్కి 2898ఎడి” రిలీజ్ ఎదురు చూపులకి తెర పడింది..
- గోపీచంద్ “భీమా” హిందీ వెర్షన్.. ఈ ఓటిటి ప్లాట్ ఫామ్ లో
- రవితేజ, అనుదీప్ ప్రాజెక్ట్ కి ఇంట్రెస్టింగ్ టైటిల్ ఖరారు చేసారా!?
- “ఇండియన్ 2” రిలీజ్ ముందు వింటేజ్ ట్రీట్ ప్లానింగ్?
- ‘కల్కి 2898 ఏడి’ : రిలీజ్ డేట్ లాక్ ?
- మాస్, యాక్షన్ హంగులతో అదిరిపోయిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ టీజర్