ఉదయ్ కిరణ్ మరియు శ్వేత బసు ప్రసాద్ జంటగా నటించిన చిత్రం ‘నువ్వెక్కడుంటే నేనక్కడుంట’ చిత్రం గత విడుదల శుక్రవారం విడుదల కావాల్సి ఉండగా మళ్లీ వాయిదా పడింది. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడిన ఈ చిత్రం డిసెంబరు 16న విడుదలకి సిద్దమై చివరి నిమిషంలో వాయిదా పడింది. మళ్లీ ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేయాలని భావిస్తున్నారు.
శుభ సెల్వం డైరెక్ట్ చేసిన ఈ సినిమాని డి. కుమార్ మరియు ఈశ్వర్ ప్రసాద్ నిర్మించారు. కోనేరు ప్రసాద్ సంగీతం సంగీతం అందించారు.
మళ్ళీ వాయిదా పడిన ఉదయ్ కిరణ్ సినిమా
మళ్ళీ వాయిదా పడిన ఉదయ్ కిరణ్ సినిమా
Published on Dec 18, 2011 8:34 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : “బాక్” – రొటీన్ హారర్ థ్రిల్లర్ !
- సమీక్ష : “ఆ ఒక్కటీ అడక్కు” – కొన్ని నవ్వుల కోసం మాత్రమే
- సమీక్ష : “శబరి” – ఆకట్టుకోని నాన్ ఎమోషనల్ థ్రిల్లర్
- సమీక్ష : “ప్రసన్నవదనం” – కొన్నిచోట్ల ఆకట్టుకునే ఎమోషనల్ డ్రామా!
- స్ట్రాంగ్ బజ్ : “వీరమల్లు” రిలీజ్ డేట్ ఇదేనా?
- “రాఖీ” లో ఎన్టీఆర్ చెప్పిన భారీ డైలాగ్ పై చిరు అలా అన్నారు – ప్రొడ్యూసర్ కే.ఎల్. నారాయణ
- “పంచాయత్” మూడో సీజన్ రిలీజ్ డేట్ ఫిక్స్!