
శర్వానంద్ మరియు ప్రియా ఆనంద్ జంటగా తెరకెక్కుతున్నసినిమా ‘కో అంటే కోటి’. రాజమండ్రిలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. అవకాయ్ బిర్యాని సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అనీష్ కురివిల్లా మరో ప్రయత్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శర్వానంద్ ఈ సినిమాని మైడెన్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ ద్వారా సొంతంగా నిర్మిస్తుండటం విశేషం. శర్వానంద్ తన స్నేహితులతో కలిసి ఈ బ్యానర్ ని స్థాపించారు. చేరన్ దర్శకత్వంలో శర్వానంద్, నిత్యా మీనన్ జంటగా మరో చిత్రం తెరకెక్కుతుంది.
మొదటి షెడ్యుల్ పూర్తి చేసుకున్న కో అంటే కోటి
మొదటి షెడ్యుల్ పూర్తి చేసుకున్న కో అంటే కోటి
Published on Aug 22, 2012 2:45 PM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష : విశ్వనాథ్ అండ్ సన్స్ – మెప్పించే ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా!
- సమీక్ష : మకుటం – బోరింగ్ యాక్షన్ డ్రామా !
- సమీక్ష: ‘అగధ’ – కొన్ని చోట్ల ఓకే అనిపించే థ్రిల్లర్ డ్రామా
- మెగాస్టార్తో బుచ్చిబాబు మూవీ.. అయ్యే పనేనా..?
- విశాల్కు మరో షాక్.. ‘మకుటం’తో మరో ఎదురుదెబ్బ..!
- వెంకీ కోసం అనిల్ రావిపూడి ప్లానింగ్ అదిరిందిగా..!
- మారుతి రాక కోసం టాలీవుడ్ ఎదురుచూపులు..?
- ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ ని ఎగ్జైట్ చేసిన రోల్ ఇదేనా? 7 ఏళ్ళు పట్టింది మార్చడానికి!
- సమీక్ష: పాంచాలి పంచ భర్తృక – కొంతవరకే వర్కవుట్ అయ్యే కామెడీ క్రైమ్ డ్రామా
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : విశ్వనాథ్ అండ్ సన్స్ – మెప్పించే ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా!
- సమీక్ష: ‘అగధ’ – కొన్ని చోట్ల ఓకే అనిపించే థ్రిల్లర్ డ్రామా
- సమీక్ష : మకుటం – బోరింగ్ యాక్షన్ డ్రామా !
- మాస్ ప్రోమోతో తలైవర్ ‘ధర్మన్’పై సింపుల్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్!
- ‘ఇరుముడి’పై రవితేజ ఎమోషనల్ వర్డ్స్..!
- ‘రాకా’తో అట్లీ ప్లాన్ చేసేది ఇదేనా..?
- ‘ది ప్యారడైజ్’ ఆ సీనియర్ యాక్టర్కు కలిసి వస్తుందా..?
- బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్: సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ నుంచి ఎం.ఎస్. రాజు ‘అగధ’ వరకు..7 చిత్రాలు విడుదల!

