
రెబల్ తరువాత ప్రభాస్ చేస్తున్న మిర్చి పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయింది. వచ్చే వారంలో సెన్సార్ పూర్తి చేసి ఫిబ్రవరి 8న భారీ విడుదలకు సిద్ధం చేస్తున్నారు. రచయిత నుండి దర్శకుడిగా మారి కొరటాల శివ చేస్తున్న మొదటి చిత్రం ఇది. మిర్చి పై చిత్ర యూనిట్ గట్టి నమ్మకంతో ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తూ వస్తున్న చిత్ర బృందం సోమవారం నుండి ప్రమోషన్ ప్రారంభించాలనే యోచనలో ఉన్నారు. ప్రభాస్ జోడీగా అనుష్క, రిచా గంగోపాధ్యాయ నటించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రమోద్ ఉప్పలపాటి, వంశి కృష్ణ రెడ్డి కలిసి నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి.
మిర్చి పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి
మిర్చి పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి
Published on Jan 30, 2013 10:40 PM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష: ఇరుముడి – మంచి ఎమోషన్స్ తో సాగే ఫీల్ గుడ్ సినిమా
- ‘స్పిరిట్’పై ఆ వార్తతో ఫ్యాన్స్ ఆందోళన.. అవసరం లేదంటున్న సందీప్ రెడ్డి..!
- ‘విశ్వంభర’ ట్రీట్ లేనట్టేనా.. వైరల్ అవుతున్న వశిష్ఠ కామెంట్స్..!
- మెగా158 ట్రీట్కు టైమ్ ఫిక్స్.. మెగా సెలబ్రేషన్స్కు సిద్ధమవుతున్న ఫ్యాన్స్..!
- సమీక్ష: ‘అమీర్ లోగ్’ – కొన్ని చోట్ల మెప్పించే యూత్ ఎంటర్టైనర్
- ఓటీటీ పార్ట్నర్ ని లాక్ చేసుకున్న “ఇరుముడి”
- ‘జైలర్ 2’ ఫస్ట్ సింగిల్ సాంగ్ రిలీజ్.. స్టెప్పులతో ఊపేసిన పూర్ణ..!
- సమీక్ష : ది రెడ్ బ్యాగ్ : కొంతవరకే వర్కవుట్ అయ్యే యాక్షన్ థ్రిల్లర్
- ఇరుముడి’ రెస్పాన్స్ పై నాని పోస్ట్.. ఇది నిజమైన సెలబ్రేషన్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ఇరుముడి – మంచి ఎమోషన్స్ తో సాగే ఫీల్ గుడ్ సినిమా
- ‘స్పిరిట్’లో కొరియన్ బాలయ్య.. అక్కడ మిస్ లీడ్ చేసారా?
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన అజయ్ భూపతి లవ్ స్టోరీ “శ్రీనివాస మంగాపురం”
- తమిళ స్టార్ డైరెక్టర్తో వరుణ్ తేజ్ నెక్స్ట్ మూవీ.. ఏ జోనర్లో అంటే..?
- టాలీవుడ్ పై మరోసారి బాలీవుడ్ స్టార్ దర్శకుడు అక్కసు.. ఎందుకిలా అయ్యాడు!
- జపాన్లో ‘మిరాయ్’ సెన్సేషన్.. రిలీజ్కు ముందే సాలిడ్ వసూళ్లు..!
- రవితేజ కెరీర్లో బెస్ట్ ఓపెనింగ్స్ దిశగా ‘ఇరుముడి’!
- సమీక్ష: ‘అమీర్ లోగ్’ – కొన్ని చోట్ల మెప్పించే యూత్ ఎంటర్టైనర్

