ఫోటో మూమెంట్ : 33 ఏళ్ల తర్వాత అమితాబ్ తో రజినీ ఎగ్జైటింగ్ పోస్ట్

ఫోటో మూమెంట్ : 33 ఏళ్ల తర్వాత అమితాబ్ తో రజినీ ఎగ్జైటింగ్ పోస్ట్

Published on Oct 25, 2023 1:03 PM IST

ఇండియన్ సినిమా దగ్గర ఉన్నటువంటి దిగ్గజ హీరోస్ లో కోలీవుడ్ సూపర్ స్టార్ మరియు బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ లు కూడా ఒకరు. మరి ఈ ఇద్దరు కలయికలో ఓ భారీ చిత్రాన్ని అయితే దర్శకుడు టి జె జ్ఞ్యానవేల్ ముత్తు తెరకెక్కిస్తుండగా ఇది రజిని 17 వ సినిమాగా తెరకెక్కిస్తుండగా ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.

అయితే బిగ్ బి తో తాను మళ్ళీ 33 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తుండడంతో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి రజినీ అయితే ఓ రేంజ్ లో ఎగ్జైట్ అయ్యారు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత నా మెంటర్ శ్రీ అమితాబ్ బచ్చన్ తో నా 170వ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది అని నా మనసు సంతోషంతో ఉప్పొంగుతుంది అనే రేంజ్ లో అయితే రజిని ఇద్దరి పిక్ షేర్ చేసి తెలిపారు. దీనితో ఈ బ్యూటిఫుల్ పిక్ వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు