ఓటిటి రిలీజ్ కి రెడీ అయిన రష్మిక బాలీవుడ్ డెబ్యూ మూవీ!

ఓటిటి రిలీజ్ కి రెడీ అయిన రష్మిక బాలీవుడ్ డెబ్యూ మూవీ!

Published on Nov 22, 2022 12:32 PM IST

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన భారీ చిత్రం, వరిసు విడుదల కోసం నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఆసక్తిగా ఎదురుచూస్తోంది. దానికంటే ముందు, ఆమె హిందీ తొలి చిత్రం, నెట్‌ఫ్లిక్స్‌ లో ప్రీమియర్‌కి డేట్ ను ఫిక్స్ చేసుకుంది.

బాలీవుడ్ స్టార్ హీరో, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో, వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 2, 2022 న నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ ప్రీమియర్ గా అరంగేట్రం కానుంది. గుడ్ కోతో కలిసి బాలాజీ మోషన్ పిక్చర్స్ నిర్మించిన ఈ మూవీలో పావైల్ గులాటి, సునీల్ గ్రోవర్, ఆశిష్ విద్యార్థి తదితరులు కీలక పాత్రలు పోషించారు. అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీత దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు