నేటి నుండి వారధి షూటింగ్లో రిచా గంగోపాధ్యాయ

నేటి నుండి వారధి షూటింగ్లో రిచా గంగోపాధ్యాయ

Published on Jan 16, 2012 9:40 AM IST


రిచా గంగోపాధ్యాయ ఈ రోజు నుండి తెలుగు చిత్రం ‘వారధి’ షూటింగ్ లో పాల్గొననుంది. తను నటిస్తున్న మొదటి బెంగాలి చిత్రం కోసం కలకత్తా వెళ్ళిన ఆమె ప్రస్తుతం హైదరాబద్ చేరుకొన్నారు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న ఈ షూటింగ్లో ఆమె పాల్గొంటారు.

ప్రభాస్ హీరోగా నటిస్తుండగా అనుష్క మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ బ్యానర్ పై ప్రమోద్ మరియు వంశీ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వారధి చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు