వెంకటేష్, శ్రీకాంత్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న “షాడో” చిత్ర ప్రధాన బాగా చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రంలోని ప్రధాన యాక్షన్ సన్నివేశాలన్నింటిని మెహర్ రమేష్ తెరకెక్కించేసాడని తెలుస్తుంది తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం బృందం రెండు వారాల చిత్రీకరణ తరువాత ముంబై నుండి హైదరాబాద్ తిరిగి వచ్చినట్టు తెలుస్తుంది ఈ చిత్రం రేపటి నుండి రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరణ జరుపుకోనుంది. ఈ చిత్రీకరణలో వెంకటేష్,శ్రీకాంత్ మరియు సుప్రేత్ లు పాల్గొననున్నారు. ఈ చిత్రంలో కథానాయికలుగా తాప్సీ మరియు మధురిమ బెనర్జీ లు నటిస్తున్నారు.పరచూరి ప్రసాద్ ఈ చిత్రాన్ని యునైటడ్ మూవీస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. చాలా కాలం తరువాత వెంకటేష్ యాక్షన్ అంశాలున్నా పాత్రలో కనిపిస్తుండగా ఈ చిత్రం బాగా రావడానికి దర్శకుడు మెహర్ రమేష్ చాలా కష్టపడుతున్నారు. ఈ చిత్రం 2013 జనవరి లో విడుదల కానుంది.
ముంబై నుండి తిరిగి వచ్చిన షాడో చిత్ర బృందం
ముంబై నుండి తిరిగి వచ్చిన షాడో చిత్ర బృందం
Published on Aug 30, 2012 6:19 PM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష : విశ్వనాథ్ అండ్ సన్స్ – మెప్పించే ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా!
- సమీక్ష : మకుటం – బోరింగ్ యాక్షన్ డ్రామా !
- సమీక్ష: ‘అగధ’ – కొన్ని చోట్ల ఓకే అనిపించే థ్రిల్లర్ డ్రామా
- వెంకీ కోసం అనిల్ రావిపూడి ప్లానింగ్ అదిరిందిగా..!
- మారుతి రాక కోసం టాలీవుడ్ ఎదురుచూపులు..?
- ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ ని ఎగ్జైట్ చేసిన రోల్ ఇదేనా? 7 ఏళ్ళు పట్టింది మార్చడానికి!
- సమీక్ష: పాంచాలి పంచ భర్తృక – కొంతవరకే వర్కవుట్ అయ్యే కామెడీ క్రైమ్ డ్రామా
- ‘శనార్తి’ కోసం చేతులు కలిపిన అఖిల్ రాజ్-నాగదుర్గ
- సంజయ్ విశ్వనాథ్ ర్యాంపేజ్ షురూ.. మాస్ జంప్ తో సూర్య సినిమా!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : విశ్వనాథ్ అండ్ సన్స్ – మెప్పించే ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా!
- సమీక్ష: ‘అగధ’ – కొన్ని చోట్ల ఓకే అనిపించే థ్రిల్లర్ డ్రామా
- మాస్ ప్రోమోతో తలైవర్ ‘ధర్మన్’పై సింపుల్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్!
- ‘ఇరుముడి’పై రవితేజ ఎమోషనల్ వర్డ్స్..!
- ‘రాకా’తో అట్లీ ప్లాన్ చేసేది ఇదేనా..?
- బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్: సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ నుంచి ఎం.ఎస్. రాజు ‘అగధ’ వరకు..7 చిత్రాలు విడుదల!
- ‘ది ప్యారడైజ్’ ఆ సీనియర్ యాక్టర్కు కలిసి వస్తుందా..?
- ట్రైలర్ తో మరింత పాజిటివ్ సొంతం చేసుకున్న “ఇరుముడి”


