వై వి ఎస్ చౌదరి “రేయ్” చిత్ర తరువాతి షెడ్యూల్ మొదలు పెట్టబోతున్నారు. గత షెడ్యూల్ ని బ్యాంకాక్ లో డిసెంబర్ లో ముగించిన ఈ దర్శకుడు తన సమయం మొత్తం రవితేజ నటిస్తున “నిప్పు” కి కేటాయించాడు. నిప్పు చిత్రాన్ని ఈయనే నిర్మించగా గుణశేఖర్ దర్శకత్వం వహించారు. నిప్పు ఈనెల 17న విడుదల కానుండగా ఇప్పుడు వై వి ఎస్ “రేయ్” చిత్రం తరువాతి షెడ్యూల్ ని నిప్పు విడుదల తరువాత మొదలు పెట్టనున్నాడు. హైదరాబాద్ లో కొన్ని రోజులు చిత్రీకరణ జరుపుకున్న తరువాత వై వి ఎస్ అమెరికా లో మిగిలిన భాగం పూర్తి చెయ్యబోతున్నారు. చిరంజీవి మేనల్లుడు సాయి ధరం తేజ్ ఈ చిత్రం తో హీరో గా పరిచయం కానున్నారు.
“రేయ్” తరువాతి షెడ్యూల్ మొదలుపెట్టనున్న వై వి ఎస్
“రేయ్” తరువాతి షెడ్యూల్ మొదలుపెట్టనున్న వై వి ఎస్
Published on Feb 11, 2012 9:55 PM IST
సంబంధిత సమాచారం
- రెండు రోజుల్లో పోటీ.. ఆగనంటున్న నయన్..!
- మరింత ఆలస్యం కానున్న ‘గాడ్ ఆఫ్ వార్’..?
- భాగ్యశ్రీ కి బంపర్ ఆఫర్.. నెక్స్ట్ ఆ హీరోతో ఛాన్స్..?
- సమీక్ష: ‘డిసి’ – మెప్పించే సాలిడ్ మాస్ యాక్షన్ డ్రామా
- సమీక్ష :- కొరియన్ కనకరాజు – యాక్షన్ అండ్ కామెడీతో సాగే హారర్ రైడ్!
- కొరియన్ కనకరాజు వివాదం.. క్లారిటీ ఇచ్చిన వరుణ్ తేజ్..!
- ఈ ఫ్రైడే కొట్టేసిన ఇద్దరు ‘కనకరాజు’లూ..
- సల్మాన్ ఖాన్ -వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్లో జాకీ ష్రాఫ్.. కానీ ఆ రోల్ మాత్రం కాదంట!
- సమీక్ష : కేజేక్యూ (KJQ) – రొటీన్ ప్లే తో సాగే క్రైమ్ డ్రామా
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష :- కొరియన్ కనకరాజు – యాక్షన్ అండ్ కామెడీతో సాగే హారర్ రైడ్!
- సమీక్ష: ‘డిసి’ – మెప్పించే సాలిడ్ మాస్ యాక్షన్ డ్రామా
- ఓటీటీలోకి వచ్చేస్తున్న ఇదయం మురళి.. ఏయే భాషల్లో వస్తుందంటే..?
- ‘అనకాపల్లి’ @ అనకాపల్లి.. వినూత్న పద్ధతిలో రిలీజ్ చేస్తున్న మేకర్స్..!
- లీక్ షాక్: ‘వారణాసి’ నుంచి మళ్ళీ లీక్.. వైరల్ గా మారిన వీడియో!
- వారణాసి: లీక్ తోనే ఫ్యాన్స్ ఖుషీ.. ఇక అప్డేట్ లేకపోయినా పర్లేదా?
- ‘కొరియన్ కనకరాజు’ బాక్సాఫీస్ టార్గెట్ ఎంతంటే?
- రాంగ్ డేట్ ఎంచుకున్న ‘రామాయణ’ మేకర్స్? ‘గాడ్జిల్లా’ ఎఫెక్ట్.. బడ్జెట్ 125 కోట్లే కానీ హైప్ నెక్స్ట్ లెవెల్!


