ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో విక్రమ్ హీరోగా స్వామికి సీక్వెల్ స్వామి-2 చిత్రాన్ని దర్శకుడు హరి తెరకేక్కిన్చెందుకు రంగం సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాలో త్రిష, కీర్తి సురేష్ హీరోయిన్స్ గా ఫైనల్ అయ్యారు. అయితే ఈ సినిమాలో విక్రమ్ కి అపోజిట్ గా విలన్ కోసం ఇన్ని రోజులు గాలించిన చిత్ర బృందం ఫైనల్ గా తెలుగు కుర్రాడు. తమిళంలో వరుస సినిమాలతో మంచి యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న బాబీసింహాని ఫైనల్ చేస్తినట్లు తెలుస్తుంది. దీని కోసం బాబి సింహాని దర్శకుడు హరి సరికొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడని కోలీవుడ్ సమాచారం.
విక్రమ్ సినిమాలో ప్రతి నాయకుడుగా ఆ యంగ్ విలన్!
విక్రమ్ సినిమాలో ప్రతి నాయకుడుగా ఆ యంగ్ విలన్!
Published on Jun 27, 2017 6:24 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- థియేటర్/ఓటీటీ : ఈ వారం చిత్రాలివే!
- గ్లామరస్ కలెక్షన్ : సెన్సేషనల్ సమంత
- షారుఖ్ కంటే నాకు ఎక్కువ ఆఫర్ చేశారు.. పవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- ఎన్టీఆర్ స్టైలిష్ ఫైట్సే మెయిన్ హైలైట్
- ప్రభాస్ ని టార్గెట్ చేస్తున్న ఓ సెక్షన్ ఆఫ్ మీడియా!?
- కన్ఫర్మ్: నార్త్ లో మరోసారి “RRR” రోర్..
- ‘డబుల్ ఇస్మార్ట్’ టీజర్ రిలీజ్ అప్పుడేనా ?