ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ రచించిన ‘అనైతికం’ నవల ఆదరంగా నిర్మించిన సినిమా ‘ఆకాశంలో సగం’. ఈ సినిమా జూలై 12న విడుదలకు సిద్దమవుతోంది. ఈ సమాజంలో స్త్రీలపై జరుగుతున్న అన్యాయాన్ని, వారు ఎదురుకుంటున్న సమస్యలను ఆదారంగా చేసుకొని ఈ సినిమాను నిర్మించడం జరిగింది. ప్రేమ్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని నంది ప్రొడక్షన్ బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ నిర్మించాడు. ఈ సినిమాకి పరుచూరి బ్రదర్స్ మాటలను, అశోకృష్ణ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలో ప్లోరాషైనీ ప్రధాన పాత్రలో నటించిగా రఘుబాబు, పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని కృష్ణ మురళీ మొదలగు వారు నటించారు. .
ఈ నెల 12న ‘ఆకాశంలో సగం’
ఈ నెల 12న ‘ఆకాశంలో సగం’
Published on Jul 6, 2013 2:00 AM IST
సంబంధిత సమాచారం
- వివాదం పై ప్రకాశ్రాజ్ క్లారిటీ !
- నష్టాల బాటలో ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ ?
- టెలివిజన్ ప్రీమియర్కు సిద్ధమైన ‘అఖండ 2’ !
- మెగాస్టార్ సినిమాలో మరో స్పెషల్ రోల్ ?
- ‘మోక్షజ్ఞ’ సినిమా మొదలయ్యేది ఎప్పుడు ?
- అఖిల్ ‘లెనిన్’కు నాగ్ సూచనలు !
- ‘డెకాయిట్’ కోసం అందుకే రియల్ రిస్క్ అంటున్న అడివి శేష్
- ‘రాకా’ రిలీజ్ పై సరికొత్త బజ్.. అప్పటివరకు వెయిట్ చేయాల్సిందే..!
- ఎనర్జిటిక్ స్టార్కు ఎదురుచూపులు తప్పవా..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : తిమ్మరాజుపల్లి టీవీ – కొన్నిచోట్ల ఆకట్టుకునే పీరియాడిక్ డ్రామా !
- సమీక్ష: ‘పాపం ప్రతాప్’ – కొన్ని చోట్ల నవ్వించే విలేజ్ డ్రామా
- సమీక్ష: బ్యాడ్ బాయ్ కార్తీక్ – బోరింగ్ యాక్షన్ డ్రామా
- సమీక్ష : భూత్ బంగ్లా – మెప్పించలేకపోయిన హారర్ డ్రామా
- ‘రామాయణ’ పై ప్రొడ్యూసర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
- మరోసారి చేతులు కలపనున్న ‘జై భీమ్’ కాంబో.. ఈసారి కూడా అదే రూట్..?
- ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలపై నాగబాబు పరోక్షంగా స్ట్రాంగ్ కౌంటర్!
- అరెస్ట్ నుంచి తప్పించుకు తిరుగుతున్న ఆ తెలుగు నిర్మాత ఎవరు?


