మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించిన లేటెస్ట్ సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “సర్కారు వారి పాట”. భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ చిత్రం ఓవర్సీస్ లో కూడా మంచి కలెక్షన్ ని అందుకుంటున్నట్టుగా అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ చెబుతున్నారు.
మరి లేటెస్ట్ గా అయితే ఈ చిత్రం యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 2.2 మిలియన్ డాలర్స్ గ్రస్స్ మార్క్ ని క్రాస్ చేసి స్టడీగా కంటిన్యూ అవుతుంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే సముద్రఖని, సుబ్బరాజ్ మరియు నదియా తదితరులు ఈ చిత్రంలో కీలక పత్రాలు చేసారు.
Super????@urstrulyMahesh’s #SVP strikes big at Box Office✊#UnstoppableSVP ????Crossed Massive $????.???????????????????????????????? mark ????????#BlockbusterSVP #SVPMania #SarkaruVaariPaata@KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @FlyHighCinemas @ShlokaEnts pic.twitter.com/AFJ88OIBo2
— Guntur Kaaram (@GunturKaaram) May 21, 2022