దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన రౌద్రం రణం రుధిరం చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైమ్ రికార్డు లను క్రియేట్ చేస్తూ దూసుకువెళుతుంది.
ఏపీ & తెలంగాణలో ‘ఆర్ఆర్ఆర్’ లేటెస్ట్ కలెక్షన్స్ :
నైజాంలో మూడో రోజు – 15 కోట్లు కలెక్ట్ చేసింది. మొత్తం మూడు రోజులకు గానూ 53 కోట్లు వచ్చాయి.
సీడెడ్ లో మూడో రోజు – 5.6 కోట్లు కలెక్ట్ చేసింది. మొత్తం మూడు రోజులకు గానూ 22.5 కోట్లు వచ్చాయి.
వైజాగ్ లో మూడో రోజు – 4 కోట్లు కలెక్ట్ చేసింది. మొత్తం మూడు రోజులకు గానూ 14 కోట్లు వచ్చాయి.
ఈస్ట్ గోదావరిలో మూడో రోజు – 1.75 కోట్లు కలెక్ట్ చేసింది. మొత్తం మూడు రోజులకు గానూ 9 కోట్లు వచ్చాయి.
వెస్ట్ గోదావరిలో మూడో రోజు – 1.15 కోట్లు కలెక్ట్ చేసింది. మొత్తం మూడు రోజులకు గానూ 8 కోట్లు వచ్చాయి.
కృష్ణలో మూడో రోజు – 2 కోట్లు కలెక్ట్ చేసింది. మొత్తం మూడు రోజులకు గానూ 8 కోట్లు వచ్చాయి.
గుంటూరులో మూడో రోజు – 2 కోట్లు కలెక్ట్ చేసింది. మొత్తం మూడు రోజులకు గానూ 11 కోట్లు వచ్చాయి.
నెల్లూరులో మూడో రోజు – 1 కోటి కలెక్ట్ చేసింది. మొత్తం మూడు రోజులకు గానూ 4.95 కోట్లు వచ్చాయి.
బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ సినిమా కంటే కూడా ఈ చిత్రానికే రెట్టింపు కలెక్షన్స్ వచ్చాయి. తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే ఇప్పటివరకూ అత్యధిక వసూళ్లు సాధించిన సిమిమాగా ‘ఆర్ఆర్ఆర్’ నిలవడం విశేషం.