డిసెంబర్ 25 నుండి సోమవారం రాత్రి 9 గంటలకు స్రవంతి సీరియల్!

డిసెంబర్ 25 నుండి సోమవారం రాత్రి 9 గంటలకు స్రవంతి సీరియల్!

Published on Dec 25, 2023 11:00 AM IST


తెలుగు ప్రేక్షకుల హృదయాల పై చెరగని జెమిని టివి లో అత్యంత ప్రతిష్ఠాతమకంగా నిర్మించిన మెగా డైలీ సీరియల్ స్రవంతిని ఈ డిసెంబర్ 25న సోమవారం రాత్రి 9 గంటలకు ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.

గతంలో చి||ల||సౌ|| స్రవంతి సీరియల్ జెమిని టివిలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన సీరియల్ గా నిలిచింది. పగ ప్రతీకారాలతో రగిలిపోతున్న రిషి అమెరికా నుండి ఇండియా వచ్చి స్రవంతికి తన ప్రేమతో దగ్గరై పెళ్లి చేసుకుని స్రవంతి తన బందీగా తీసుకువెళ్తాడు.. ఇలా బందీ అయిన బంధం ఎలా కొనసాగుతుందని కథాంశంతో నిర్మితమైన స్రవంతి సీరియల్లో భరణి, మీనా,నంద కిషోర్, నిఖిల్, మౌనిక, తరితర నటీనటులు నటించారు.

ఈ నెల 25వ తేదీన సోమవారం రాత్రి 9 గం.లకు జెమిని టివి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ స్రవంతి సీరియల్ ప్రేక్షకుల ఆధారాభిమానాలను చురాగొంటుందని జెమిని టివి యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేసారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు