విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో ఢిల్లీ ప్రసాద్ దీన దయాల్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం తుగ్లక్ దర్బార్. ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా విడుదల అయ్యేందుకు సిద్దం అయింది. ఈ విషయాన్ని విజయ్ సేతుపతి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై ఎస్.ఎస్ లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రాశి ఖన్నా, పార్తిబన్, మంజిమ మోహన్, గాయత్రి, భగవతి పెరుమాళ్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం నేడు డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సన్ టీవీ లో నేడు సాయంత్రం 6:30 గంటలకు ప్రసారం కానుంది. అదే విధంగా నెట్ ఫ్లిక్స్ ఇండియా లో ఈరోజు రాత్రి 12 గంటల నుండి ప్రసారం కానుంది.
డిజిటల్ ప్రీమియర్ గా తుగ్లక్ దర్బార్…నేటి నుండి..!
డిజిటల్ ప్రీమియర్ గా తుగ్లక్ దర్బార్…నేటి నుండి..!
Published on Sep 10, 2021 7:00 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : రత్నం – సిల్లీ యాక్షన్ ఎంటర్ టైనర్!
- మీకు తెలుసా? : కమల్ తో సౌందర్య చేయాల్సిన మొదటి సినిమా ఇదని
- లెటర్బాక్స్డ్ టాప్ 100 లో మహేష్ బాబు డబుల్ బొనాంజా
- ఈ ఓటిటి ప్లాట్ ఫామ్ లో “ఓ మై గాడ్ 2” తెలుగు
- ‘అఖండ – 2’ : ఆ రోజున అనౌన్స్ మెంట్ రానుందా ?
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘ఫ్యామిలీ స్టార్’
- బజ్ : మ్యూజికల్ అప్ డేట్ కి రెడీ అవుతోన్న ‘డబుల్ ఇస్మార్ట్’ ?