శివ నిర్వాణ దర్శకత్వం లో నాని హీరోగా, రీతూ వర్మ హీరోయిన్ గా తెరకెక్కిన టక్ జగదీష్ చిత్రం ను షైన్ స్క్రీన్స్ పతాకం పై నిర్మించడం జరిగింది. ఈ చిత్రం ప్రొడ్యూసర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో కి అఫిషియల్ గా వచ్చేశారు. అంతేకాక తాము భవిష్యత్ లో చేయబోయే సినిమాల కోసం ఇక్కడ చూడవచ్చు అంటూ చెప్పుకొచ్చారు. షైన్ స్క్రీన్స్ పతాకం పై ఇప్పటి వరకు కృష్ణార్జున యుద్ధం, మజిలీ, టక్ జగదీష్, గాలి సంపత్ లు నిర్మించబడ్డాయి. అయితే కొందరు అభిమానులు మాత్రం, టక్ జగదీష్ సమయం లో ఇలా ఎందుకు చేయలేదు అంటూ చెప్పుకొచ్చారు. సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది లు ఈ బ్యానర్ పై సినిమాలు చేస్తున్నారు.
నాని ప్రొడ్యూసర్స్ ఇప్పుడు అఫిషియల్ గా వచ్చేశారు!
నాని ప్రొడ్యూసర్స్ ఇప్పుడు అఫిషియల్ గా వచ్చేశారు!
Published on Oct 9, 2021 12:50 AM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ప్రకటన : 123తెలుగు.కామ్ కోసం తెలుగు కంటెంట్ రైటర్స్ కావలెను
- ఫోటోలు: మీనాక్షి చౌదరి
- కలెక్షన్ : పూజా హెగ్డే
- పోల్ : “కల్కి 2898 ఎడి”, “పుష్ప 2” లలో ఏది అత్యధిక ఓపెనింగ్స్ అందుకుంటుంది?
- “పుష్ప 2” కి అక్కడ బిజినెస్ లిమిటెడ్ గానే?
- ఫోటోలు : చైత్ర జె ఆచార్
- “స్వయంభు” పై సాలిడ్ అప్డేట్..భారీ బడ్జెట్ తో ఈ సీక్వెన్స్